17, జూన్ 2009, బుధవారం

వర్షం


వర్శం: ప్రక్రుతి మనిషికి ప్రసాదించిన వరం .కాని, ఈ వర్షాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలనుకునేవారుఅనేకమంది .అందులో ముందువరుసలో వుండేవారు మనప్రియతమముఖ్యమంత్రి రాజసేకరరెడ్డి .ఆయన పాలనలోనే వర్షాలుకురుస్తాయని ,వరుణ దేవుడు తమ పార్తీవాడని ప్రతిపక్షాలుఅధికారంలోకి వస్తే వర్షాలు కురవవని నిస్సిగ్గుగా చెప్పే వ్యక్తీ మనముఖ్య మంత్రి .ఇటువంటి అభిప్రాయం మూదనమ్మకమ్కాదా?
రాజాన్గాబద్దముగా ఎన్నికయిన వ్యక్తీ ఇలాంటి ముడనమ్మకాలను
ప్రేరేపించ వచ్చా?ప్రజలను యింకా అగ్ననంలోకి నేత్తవచ్చ ?ఆలోసించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి